News Ticker

Menu

జగనన్న గోరుముద్ద - మధ్యాహ్న భోజనం పథకం డ్రై రేషన్ పంపిణీ క్రింద రెడ్ గ్రామ్స్ జూన్ 12, 2021 నుండి జులై 31, 2021 వరకు పంపిణీ కొరకు ఇండెంట్ పంపాలని ఉత్తర్వులు

 హైదరాబాద్ వారు పాఠశాల విద్యార్థులకు కందిపప్పు పంపిణీను కొనసాగించవలెనని నిర్ణయించిన నేపథ్యంలో జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా 06-జూన్-21 నుండి 31-జూలై-21 మధ్య కాలానికి గానూ విద్యార్థులకు కందిపప్పు పంపిణీకై, 06-జూన్-21 నుండి 31-జూలై-21 మధ్య తేదీలలో నమోదైన విద్యార్థుల రోల్ వివరాల ఆధారంగా ఇండెంట్ సమర్పించవలసినదిగా ఆదేశిస్తూ మెమో విడుదల చేసిన ఏపి MDM & స్కూల్ శానిటేషన్ డైరెక్టర్ వారు.

జగనన్న గోరుముద్ద - మధ్యాహ్న భోజనం పథకం డ్రై రేషన్ పంపిణీ క్రింద రెడ్ గ్రామ్స్ (500 రోజులు గాను) జూన్ 12, 2021  నుండి  జులై 31, 2021 వరకు పంపిణీ కొరకు ఇండెంట్ పంపాలని ఉత్తర్వులు విడుదల . 

School  Education  -Mid   Day  Meal  Scheme  -  Supply  of  Red  Gram  Dal  to Schools  under MDM for  the  months  of  12.06.2021  to 31.07.2021-Supply  of Indent  -Regarding.

It  is informed  that  the  NAFED,  Hyderabad  is  agreed for extending  Red  Gram supply  of  Redgram  Dal  to  schools  under Mid  Day Meal Scheme  for  the  period  form 12.06.2021  to 31.07.2021,  According,  the MoU was  entered  with  NAFED,  Hyderabad for supply of Redgram  Dal  under Mid Day Meal Scheme.

 Download

విద్యార్థి వివరాలు సచివాలయం డేటాబేస్ లో ఉన్నాయో లేదో విద్యార్థి ఆధార్ నెంబర్ ఇచ్చి చెక్ చేసే లింక్

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " జగనన్న గోరుముద్ద - మధ్యాహ్న భోజనం పథకం డ్రై రేషన్ పంపిణీ క్రింద రెడ్ గ్రామ్స్ జూన్ 12, 2021 నుండి జులై 31, 2021 వరకు పంపిణీ కొరకు ఇండెంట్ పంపాలని ఉత్తర్వులు "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM