జగనన్న గోరుముద్ద - మధ్యాహ్న భోజనం పథకం డ్రై రేషన్ పంపిణీ క్రింద రెడ్ గ్రామ్స్ జూన్ 12, 2021 నుండి జులై 31, 2021 వరకు పంపిణీ కొరకు ఇండెంట్ పంపాలని ఉత్తర్వులు
హైదరాబాద్ వారు పాఠశాల విద్యార్థులకు కందిపప్పు పంపిణీను కొనసాగించవలెనని నిర్ణయించిన నేపథ్యంలో జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా 06-జూన్-21 నుండి 31-జూలై-21 మధ్య కాలానికి గానూ విద్యార్థులకు కందిపప్పు పంపిణీకై, 06-జూన్-21 నుండి 31-జూలై-21 మధ్య తేదీలలో నమోదైన విద్యార్థుల రోల్ వివరాల ఆధారంగా ఇండెంట్ సమర్పించవలసినదిగా ఆదేశిస్తూ మెమో విడుదల చేసిన ఏపి MDM & స్కూల్ శానిటేషన్ డైరెక్టర్ వారు.
జగనన్న గోరుముద్ద - మధ్యాహ్న భోజనం పథకం డ్రై రేషన్ పంపిణీ క్రింద రెడ్ గ్రామ్స్ (500 రోజులు గాను) జూన్ 12, 2021 నుండి జులై 31, 2021 వరకు పంపిణీ కొరకు ఇండెంట్ పంపాలని ఉత్తర్వులు విడుదల .
School Education -Mid Day Meal Scheme - Supply of Red Gram Dal to Schools under MDM for the months of 12.06.2021 to 31.07.2021-Supply of Indent -Regarding.
It is informed that the NAFED, Hyderabad is agreed for extending Red Gram supply of Redgram Dal to schools under Mid Day Meal Scheme for the period form 12.06.2021 to 31.07.2021, According, the MoU was entered with NAFED, Hyderabad for supply of Redgram Dal under Mid Day Meal Scheme.
విద్యార్థి వివరాలు సచివాలయం డేటాబేస్ లో ఉన్నాయో లేదో విద్యార్థి ఆధార్ నెంబర్ ఇచ్చి చెక్ చేసే లింక్
No Comment to " జగనన్న గోరుముద్ద - మధ్యాహ్న భోజనం పథకం డ్రై రేషన్ పంపిణీ క్రింద రెడ్ గ్రామ్స్ జూన్ 12, 2021 నుండి జులై 31, 2021 వరకు పంపిణీ కొరకు ఇండెంట్ పంపాలని ఉత్తర్వులు "