News Ticker

Menu

ఉద్యోగులకు ఉగాది కానుకగా డీఏ!

ఉద్యోగులకు ఉగాది కానుకగా డీఏ!

సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వెల్లడి


ప్రభుత్వ ఉద్యోగులకు ఉగాది కానుకగా ఒక డీఏ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వానికి వినతి పత్రం అందజేశామని, దీనికి సీఎం జగన్‌ సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త డీఏ అమలులోకి రానున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగులకు నాలుగు డీఏలు బకాయి ఉన్నాయి. 2018 జూలై నాటి డీఏను ఉగాది కానుకగా ఉద్యోగులకు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించిందని వెంకట్రామిరెడ్డి తెలిపారు.

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " ఉద్యోగులకు ఉగాది కానుకగా డీఏ! "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM