దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ద్వారా ప్రసారమవుతున్న వీడియో పాఠాలు విద్యార్థులకు ఎంత బాగా అందుబాటులో ఉంటున్నాయి తెలుసుకొనుటకు CRP ల ద్వారా మూల్యాంకనం చేయించవలెను
దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ద్వారా ప్రసారమవుతున్న వీడియో పాఠాలు CRP ల ద్వారా మూల్యాంకనం చేయించవలెను
దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ద్వారా 1 నుండి 10 తరగతులకు ది.10.06.2020 నుండి ప్రసారమవుతున్న వీడియో పాఠాలు విద్యార్థులకు ఎంత బాగా అందుబాటులో ఉంటున్నాయి?... ప్రసారంలో గల సమస్యలు, Gaps తెలుసుకొనుటకు థర్డ్ పార్టీ తో మూల్యాంకనం చేయించుటకు నిర్ణయించటమైనదనీ... రాష్ట్రంలో గల మొత్తం 671 రెవిన్యూ మండలాలలో , ప్రతి మండలంలో ప్రతి తరగతికి 10 మంది విద్యార్థుల (5బాలురు + 5 బాలికలు ) చొప్పున ఒక్కొక్క మండలంలో 100 మంది విద్యార్థులను ది.29.1.2020 నుండి ది.31.10.2020 వరకు CRP ల ద్వారా మూల్యాంకనం చేయించవలెనని... అందరు DEO లను , APC SS లను కోరుతూ AP సమగ్ర శిక్ష ఒక మెమో జారీ చేసింది.
No Comment to " దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ద్వారా ప్రసారమవుతున్న వీడియో పాఠాలు విద్యార్థులకు ఎంత బాగా అందుబాటులో ఉంటున్నాయి తెలుసుకొనుటకు CRP ల ద్వారా మూల్యాంకనం చేయించవలెను "