విద్యార్థుల బూట్ల కొలతలకు ఆదేశాలు
విద్యార్థుల బూట్ల కొలతలకు ఆదేశాలు
జగనన్న విద్యా కానుక కింద బూట్ల సరఫరాకు విద్యార్థుల పాదాల కొలతలు
తీసుకోవాలంటూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఒకటి నుంచి తొమ్మిదో
తరగతి విద్యార్థులను ఈనెల 8, 9 తేదీల్లో పాఠశాలలకు రప్పించాలని సూచించింది.
ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు కొలతలు తీసుకోవాలని, ఈ సమయంలో
కరోనా నివారణ జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది.
No Comment to " విద్యార్థుల బూట్ల కొలతలకు ఆదేశాలు "